Grama Sachivalayam 2nd Notification Jan 2020
గ్రామ వార్డు సచివాలయం మొదటి విడత ఆగష్టు-సెప్టెంబర్ లో జరిగిన ఉద్యోగ భర్తీ ప్రక్రియ ముగిసిన తర్వాత చాలా పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి , వాటిని రెండవ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని అప్పటి నుంచి చెప్తూ ఉన్నారు. అందువలన అప్పటి నుంచి అందరూ రెండవ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. మొదటి ప్రయత్నం లో ఉద్యోగం రాని వారి అందరికీ కూడా ప్రభుత్వం ఈరోజు తీపి కబురు చెప్పింది. రెండవ నోటిఫికేషన్ ను శుక్రవారం విడుదల చేయనుంది.
Grama Sachivalayam 2nd Notification Total Posts
మొడటి నోటిఫికేషన్ తర్వాత మిగిలిపోయిన పోస్టులు మొత్తం దాదాపుగా 15971 ఉన్నాయి.
అందులో
6916 పశు సంవర్ధక శాఖ
1746 గ్రామ ఉద్యానవన అసిస్టెంట్లు
1234 విలేజ్ సర్వేయర్
1122 డిజిటల్ అసిస్టెంట్లు
వీటితో పాటుగా మరో 3000 పైగా సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్టంలో ప్రస్తుతం ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు అదనంగా మరో 300 నూతన సచివాలయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. దీనితో 3వేలకు పైగా ఉద్యోగులు వీటిలో అవసరం అవుతారు. కనుక మొత్తం అన్ని పోస్టులకు కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేస్తారు.
Grama Sachivalayam 2nd Notification Apply Online
నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత రేపటి నుంచి పాట పద్దతిలోనే అప్లై చేయాలి. భర్తీ ప్రక్రియ కూడా పాత పద్ధతినే కొనసాగిస్తారు. పరీక్షలకు మరలా సిద్ధం అవ్వండి.
Notification Link : Click Here
Apply Online : Click Here
0 Comments